← Back to Events
మహారాష్ట్రలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలకు హాజరైన ఎన్ హెచ్ ఆర్ సి. నాయకులు  జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
అంకిసా2026-06-19

మహారాష్ట్రలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలకు హాజరైన ఎన్ హెచ్ ఆర్ సి. నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

మహారాష్ట్రలోని గడ్చరోలి జిల్లా అంకిసా మండల కేంద్రంలో జరిగిన భవ్య హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చంద్రశేఖర్ శర్మ, హిందూ ప్రసంగీకులు కృష్ణమోహన్, దీన్ దయాల్, జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య హాజరయ్యారు.చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించారు.శివాజీ కీర్తి ప్రతిష్టలను కొనియాడారు.భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు అడిగెల నగేష్, అచ్చ మురళీధర్, చామల అశోక్, చింతం రాజు, గంజి మహేష్, శ్యాంసుందర్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బండి సదానందం, మండల అధ్యక్షులు చల్లగురుగు